ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్‌ను కలిసిన ఎంపీ బాలశౌరి

ABN, First Publish Date - 2022-11-25T02:15:11+05:30

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. బందరుపోర్టు నిర్మాణం నిమిత్తం కేంద్రప్రభుత్వ సంస్థ పవర్‌ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.3,941కోట్లను మంజూరు చేయించడంలో ప్రత్యేకశ్రద్ధ తీసుకున్న నేపధ్యంలో సీఎంను కలసినట్టు ఎంపీ తెలిపారు. డిసెంబరులో పోర్టు పనులు ప్రారంభించనున్న నేపధ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.న్నారు.

Updated Date - 2022-11-25T02:15:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising