ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తరగతుల విలీనాన్ని ఆపాలి: ఎస్ఎఫ్ఐ

ABN, First Publish Date - 2022-08-01T18:23:05+05:30

Vijayawada: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, 3, 4, 5 తరగతుల విలీనాన్ని ఆపాలంటూ ఎస్ఎఫ్ఐ (SFI) నాయకులు కలెక్టరేట్ (Collectorate) ముట్టడికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Vijayawada: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, 3, 4, 5 తరగతుల విలీనాన్ని ఆపాలంటూ ఎస్ఎఫ్ఐ (SFI) నాయకులు కలెక్టరేట్ (Collectorate) ముట్టడికి బయల్దేరారు. జీవో నెంబర్ 77 ను రద్దు చేయకపోతే రేపు (మంగళవారం) సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు సోమేశ్వర రావు (Someswara Rao) డిమాండ్ చేశారు. ముట్టడి నేపథ్యంలో ధర్నాచౌక్ వద్ద  పోలీసులు భారీగా మోహరించారు. 

Updated Date - 2022-08-01T18:23:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising