ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మచిలీపట్నం: YCP, TDP బ్యానర్లను చించివేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ABN, First Publish Date - 2022-05-15T16:32:48+05:30

ఎస్.ఎన్ గొల్లపాలెం ఎంట్రన్స్‌లో వైసీపీ, టీడీపీ బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Machilipatnam: ఎస్.ఎన్ గొల్లపాలెం ఎంట్రన్స్‌లో వైసీపీ (YCP), టీడీపీ (TDP) బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. ఆదివానం అంకాలమ్మ తల్లి జాతర మూడేళ్లకు ఒక సారి జరుగుతుంది. ఈ జాతర సందర్భంగా గ్రామ ముఖ ద్వారం వద్ద వైసీపీ, టీడీపీ నాయకులు స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. గత రాత్రి బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. 

Updated Date - 2022-05-15T16:32:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising