ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక మూడు రాజధానుల నాటకానికి వైయస్సార్సీపీ తెరదించాలి: లంకా దినకర్

ABN, First Publish Date - 2022-02-04T16:07:30+05:30

అమరావతిలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభించడం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభించడం శుభపరిణామమని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆర్బీఐ, నాబార్డు వంటి మిగతా సంస్థలు కూడా తమ కార్యాలయాలు అమరావతిలో నిర్మాణాలను త్వరలో ప్రారంభం చేయాలని లేఖ రాస్తామన్నారు. కేంద్ర మంత్రి అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందేనన్నారు. ఇక మూడు రాజధానుల నాటకానికి జగన్ ప్రభుత్వం తెరదించాలన్నారు.


 ప్రభుత్వం అనేది నిరంతర కార్యనిర్వాహక ప్రక్రియని, ప్రజలపైన ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకోకూడదని, అలాగే గతంలో తీసుకున్న నిర్ణయాన్ని రివర్స్ చేసే ప్రయత్నం చేయడం అవివేకమని లంకా దినకర్ అన్నారు.

Updated Date - 2022-02-04T16:07:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising