ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా జిల్లా: దళిత సంఘాలపై కేసులు నమోదు

ABN, First Publish Date - 2022-01-21T17:33:28+05:30

కృష్ణా జిల్లా: జి. కొండూరులో దళిత సంఘాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా జిల్లా: జి. కొండూరులో దళిత సంఘాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. గంగినేని దళిత యువకులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని గురువారం జి. కొండూరు పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన దళిత సంఘాలు, రిటైర్డ్ జడ్జి జడ శ్రవణ్ కుమార్‌తో సహా 16 మందిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలింగించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ధర్నాలో పాల్గొన్న వారి పేర్లు తెలుసుకుంటున్నారు. ధర్నాలో ఎంతమంది పాల్గొన్నారో అంతమందిపై కేసులు పెడతామని జి.కొండూరు ఎస్‌ఐ ధర్మరాజు తెలిపారు.

Updated Date - 2022-01-21T17:33:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising