ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా జిల్లా: వైసీపీ ఎమ్మెల్యే అవినీతి పరుడంటున్న ఆ పార్టీ శ్రేణులు...

ABN, First Publish Date - 2022-01-04T05:30:00+05:30

కృష్ణా జిల్లా: కైకలూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావుపై వైసీపీ అసమ్మతి నేతలు అవినీతి ఆరోపణలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా జిల్లా: కైకలూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావుపై వైసీపీ అసమ్మతి నేతలు అవినీతి ఆరోపణలు చేశారు. పదవిని అడ్డుపెట్టుకుని రూ. 250 కోట్లు అవినీతికి పాల్పడ్డారని మాలమహానాడు అధ్యక్షుడు జగన్ బాబూరావు ఆరోపించారు. అలాగే కొల్లూరులో 16 వందల ఎకరాలు బినామీ వ్యక్తులకు లీజుకిచ్చి రూ. 50 కోట్ల మేర లబ్దిపొందారని బీసీసెల్ సెక్రటరీ పాపారావు గౌడ్ తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసినవారిని ఎమ్మెల్యే దూరం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కైకలూరు సీటును ఎస్సీ లేక బీసీలకు కేటాయించాలని, మళ్లీ నాగేశ్వరరావుకే ఇస్తే వైసీపీ ఓటమి తథ్యమని అసమ్మతి వర్గం నేతలు అన్నారు.

Updated Date - 2022-01-04T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising