ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి రాజధానిని ఎవరూ కదల్చలేరు

ABN, First Publish Date - 2022-09-19T06:17:16+05:30

అమరావతి రాజధానిని ఎవరూ కదల్చలేరని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని)

విద్యాధరపురం: అమరావతి రాజధానిని ఎవరూ కదల్చలేరని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) అన్నారు. అమరావతి ప్రాంత రైతుల మహాపాదయాత్రకు సంఘీభావంగా టీడీపీ ముస్లింలు నిర్వహించిన సంఘీభావ కారు ర్యాలీని ఆయన ఆదివారం కేశినేని భవన్‌ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని మాట్లాడుతూ, అమరావతి రాజధానిని కదల్చడం ఎవరి తరమూ కాదన్నారు. జగన్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేదన్నారు. బీజేపీ కూడా అమరావతికి మద్దతు తెలుపుతోందన్నారు. రాజధాని విషయంపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని తెలిపారు. విభజన చట్టంలో ఒకే రాజధాని ఉందన్న విషయాన్ని గమనించాలన్నారు. సుప్రీంకోర్టులో జగన్‌కు వ్యతిరేకంగా తీర్పు వస్తుందన్నారు. రాష్ట్రంలో రోడ్లు బాగాలేవన్నారు. అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉంటుందన్నారు. 

Updated Date - 2022-09-19T06:17:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising