ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంతెనకు మరమ్మతులు చేపట్టాలి : జనసేన

ABN, First Publish Date - 2022-06-26T06:43:56+05:30

మొవ్వ మండలం చినముత్తేవి గ్రా మంలో ఐనంపూడి డ్రెయిన్‌పై వంతెన కూలి పది రోజులవుతున్నా మరమ్మతులు చేపట్టకపోవడంతో జనసేన ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూచిపూడి  : మొవ్వ మండలం చినముత్తేవి గ్రా మంలో ఐనంపూడి డ్రెయిన్‌పై వంతెన కూలి పది రోజులవుతున్నా మరమ్మతులు చేపట్టకపోవడంతో జనసేన ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. వెంటనే వంతెన నిర్మాణ పనులు చేపట్టకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తహసీల్దార్‌ రాజ్యలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.  పామర్రు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తాడిశెట్టి నరేష్‌, నేతలు గంగాధరరావు, కూనపరెడ్డి సుబ్బారావు, కాకి ఝాన్సీ, అనిత, తాడిశెట్టి సంధ్య, ఫణికుమార్‌  పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-26T06:43:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising