ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీల సంక్షేమాన్ని విస్మరించిన జగన్‌

ABN, First Publish Date - 2022-09-25T05:44:08+05:30

ఒక్క ఛాన్స్‌ అని అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌ రెడ్డి బీసీల సంక్షేమాన్ని విస్మరించారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.

బొండా ఉమాను మర్యాదపూర్వకంగా కలసిన దివి ఉమామహేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీసీల సంక్షేమాన్ని విస్మరించిన జగన్‌

పాయకాపురం, సెప్టెంబరు 24 : ఒక్క ఛాన్స్‌ అని అధికారంలోకి  వచ్చిన జగన్‌మోహన్‌ రెడ్డి బీసీల సంక్షేమాన్ని విస్మరించారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. టీడీపీ రాష్ట్ర బీసీ సెల్‌ ఉపాధ్యక్షుడిగా నియమితుడై ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన దివి ఉమామహేశ్వరరావు మొగల్రాజపురంలోని బొండా ఉమ నివాసంలో శనివారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా బొండా ఉమ ఆయనకు  శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు. ఘంటా కృష్ణమోహన్‌, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు, గొట్టుముక్కల వెంకి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-25T05:44:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising