ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిమ్స్‌కు నీటి సరఫరా చేయని అసమర్థ ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-10-07T05:56:41+05:30

ప్రతిష్ఠాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్‌కు కనీస నీటి సరఫరా చేయలేని అసమర్థ ప్రభుత్వమిదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న దేవినేని ఉమా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమా 

రెడ్డిగూడెం, అక్టోబరు 6: ప్రతిష్ఠాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్‌కు కనీస నీటి సరఫరా చేయలేని అసమర్థ ప్రభుత్వమిదని  టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అన్నేరావుపేటలో బుధవారం ఆత్మీయ సమావేశాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  మూడున్నరేళ్లలో ఎయిమ్స్‌ కోసం ఏం చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ ప్రభుత్వ చేతకాని తనం లక్షల మంది ప్రజలకు శాపంగా మారకూడదన్నారు. నేతలు, కార్యకర్తలనుసమస్యలను అడిగి తెలుసుకున్నారు. 


Updated Date - 2022-10-07T05:56:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising