ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా బుద్ధుడి విగ్రహావిష్కరణ

ABN, First Publish Date - 2022-08-19T06:11:38+05:30

జడ్పీ హైస్కూల్లో బుద్ధ వనంలో దాతల విరాళాలు రూ.25 వేలతో ఏర్పాటు చేసిన గౌతమబుద్ధుడి విగ్రహాన్ని బుద్ధిస్టు సొసైటీ ప్రతినిధులు కమలారాణి, రాహుల్‌ బుద్ధ గురువారం ఆవిష్కరించారు.

విగ్రహావిష్కరణలో బుద్ధిస్టు సొసైటీ ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గంపలగూడెం, ఆగస్టు 18: జడ్పీ హైస్కూల్లో బుద్ధ వనంలో దాతల విరాళాలు రూ.25 వేలతో ఏర్పాటు చేసిన గౌతమబుద్ధుడి విగ్రహాన్ని బుద్ధిస్టు సొసైటీ ప్రతినిధులు కమలారాణి, రాహుల్‌ బుద్ధ గురువారం ఆవిష్కరించారు. బుద్ధవనం, తోటమూల హిమాలయ ఆశ్రమంలో మొక్కలు నాటారు.  టీడీపీ నాయకుడు వై.పుల్లయ్య చౌదరి, హిమాలయ ఆశ్రమ నిర్వహకుడు కుందా కోటేశ్వరరావు, వైసీపీ నాయకులు రామిశెట్టి శ్రీరామ్‌మూర్తి, కొత్తగుండ్ల నరసింహారావు, అంబేద్కర్‌ ట్రస్టు ప్రతినిధి కొంగల ప్రసాద్‌, ఎ.కొండూరు మాజీ సర్పంచ్‌ నాగపద్మ, హైస్కూల్‌ హెచ్‌.ఎం సంగెపు జమలయ్య, తిరువూరు బుద్ధిస్టు సొసైటీ ప్రతినిధి చింతా అప్పారావు, దుబ్బాకు ట్రస్టు ప్రతినిధి దుబ్బాకు వెంకటేశ్వరరావుపాల్గొన్నారు. 


Updated Date - 2022-08-19T06:11:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising