ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి

ABN, First Publish Date - 2022-11-23T00:38:46+05:30

కనుమూరు, గుల్లపుడి, నెమలి, సత్యాలపాడు, అమ్మిరెడ్డిగూడెం, చిన్నకొమెర గ్రామాల్లోని పీఏసీఎస్‌ల్లో, ఆర్బీకేల్లో ఏర్పాటు చేయనున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు మంగళవారం పరిశీలించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుపై అధికారుల సమీక్ష
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గంపలగూడెం, నవంబరు 22: కనుమూరు, గుల్లపుడి, నెమలి, సత్యాలపాడు, అమ్మిరెడ్డిగూడెం, చిన్నకొమెర గ్రామాల్లోని పీఏసీఎస్‌ల్లో, ఆర్బీకేల్లో ఏర్పాటు చేయనున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు మంగళవారం పరిశీలించారు. ఈనెల 24 నుంచి ప్రారంభించాలని సిబ్బందిని ఆదేశించారు. కనుమూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో నాడు - నేడు కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. కొత్త మెనూ ప్రకారం తయారు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని అధికారులు పరిశీలిం చారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ జి.బాలకృష్ణారెడ్డి, ఎంపీడీవో వై.పిచ్చిరెడ్డి, ఏవో బి.సాయిశ్రీ, పీఏసీఎస్‌ చైర్మన్లు పోట్రు శశాంక్‌, చెరుకు భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T00:38:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising