ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను నట్టేట ముంచిన వైసీ ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-12-13T01:11:17+05:30

ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆదుకోకుండా రైతులను వైసీపీ ప్రభుత్వం నట్టేట ముంచిందని మచిలీపట్నం పార్లమెం టు తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ ధ్వజమెత్తారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌ : ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆదుకోకుండా రైతులను వైసీపీ ప్రభుత్వం నట్టేట ముంచిందని మచిలీపట్నం పార్లమెం టు తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ ధ్వజమెత్తారు. మంగినపూడి గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి రైతుల సమస్యలు తెలు సుకున్నారు. రైతు నాయకులు మెండు భానుమూ ర్తి, చేబోయిన సత్యనారాయణ, గోవాడ రమేష్‌, వన్నెంరెడ్డి బాబురావు, వన్నెంరెడ్డి సత్యనారాయణ, భట్రాజు పాండురంగారావు, కొండేటి సత్యనారాయణ, టి. నాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T01:11:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising