ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Krishna Dist.: గుడివాడలో రైతుల ఆందోళన

ABN, First Publish Date - 2022-11-30T12:23:35+05:30

గుడివాడలో రైతులు (Farmers) ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ పామర్రు - కత్తిపూడి జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణాజిల్లా: గుడివాడలో రైతులు (Farmers) ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ పామర్రు - కత్తిపూడి జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. రైతుల ఆందోళనకు తెలుగు రైతు సంఘం మద్దతు తెలిపింది. ఆంక్షలు ఎత్తివేసి, మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతుల నినాదాలు చేశారు. దీంతో జాతీయ రహదారికి ఇరువైపుల భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అధికారులు వచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు స్పష్టం చేస్తూ జాతీయ రహదారిపై కూర్చున్నారు. ఆర్బీకే సిబ్బంది, మిల్లర్లు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని, కావాలనే మిల్లర్లు లేనిపోని షరతులతో రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని తెలుగు రైతు సంఘం నాయకులు ఆరోపించారు.

Updated Date - 2022-11-30T12:23:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising