ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుంది: దుట్టా రామచంద్ర రావు

ABN, First Publish Date - 2022-06-12T20:21:52+05:30

కృష్ణా జిల్లా: వచ్చే ఎన్నికలలో గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందరని వైసీపీ సీనియర్ నాయకుడు దుట్టా రామచంద్ర రావు తెలిపారు. తనకు ఎంపీ సీటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా జిల్లా: వచ్చే ఎన్నికలలో గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందని వైసీపీ సీనియర్ నాయకుడు దుట్టా రామచంద్ర రావు తెలిపారు. తనకు ఎంపీ సీటు కావాలా? లేక ఎమ్మెల్యే సీటు కావాలా?  అని జగన్ అడిగారని చెప్పారు. వంశీకి టిక్కెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదని.. కానీ పార్టీలోనే ఉంటానని సీఎంకు తెలిపానని దుట్టా చెప్పారు. తాను ఇప్పటివరకూ చంద్రబాబు‌ను నేరుగా చూడలేదన్నారు. టీడీపీ వారితో తనకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు.

Updated Date - 2022-06-12T20:21:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising