ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులకు నేరుగా లబ్ధి

ABN, First Publish Date - 2022-05-18T06:05:53+05:30

అవినితీ లేకుండా నేరుగా అర్హులకు లబ్ధి చేకూరుస్తున్న ఘనత సీఎం జగన్మోహనరెడ్డిదే అని తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణనిధి అన్నారు.

మారేపల్లిలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రక్షణనిధి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అది ఓర్వలేకే ప్రతిపక్షాల అసత్య ప్రచారం 

 ఎమ్మెల్యే రక్షణనిధి

ఎ.కొండూరు, మే 17 : అవినితీ లేకుండా నేరుగా అర్హులకు  లబ్ధి చేకూరుస్తున్న  ఘనత సీఎం జగన్మోహనరెడ్డిదే అని తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణనిధి అన్నారు. మారేపల్లి గ్రామంలో మంగళవారం గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కోడూరు, మారేపల్లి లాంటి చిన్న గ్రామాల్లో 4013 మంది లబ్ధిదారులకు రూ.23.63 కోట్ల లబ్ధి అందజేశామాన్నారు. మరో రూ.20 లక్షలతో ప్రభుత్వ భవనాలు నిర్మాణాలు జరుగుతునట్టు తెలిపారు. సంక్షేమ ఫలాలు ప్రజలకు అందితే తమ రాజకీయ భవిషత్తు ఉండదని ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయన్నారు. కార్యక్రమం ప్రశాంతంగా ముగియడంతో నేతలు, అధికారులు ఊపిరిపిల్చుకొన్నారు. ఏఎంసీ చైర్మన్‌ నాగనర్సిరెడ్డి, ఎంపీపీ నాగలక్ష్మి, జడ్సీటీసీ సభ్యుడు గన్యా, ఎంపీడీవో నాగేశ్వరరావు, తహసీల్దార్‌ వీరాంజనేయ ప్రసాద్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-05-18T06:05:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising