ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుల్హన్‌ పథకం ఎత్తివేత అన్యాయం

ABN, First Publish Date - 2022-06-25T06:09:03+05:30

దుల్హన్‌ పథకం ఎత్తివేత అన్యాయం

సమావేశంలో మాట్లాడుతున్న మైనారిటీ నాయకుడు షేక్‌ బుజ్జి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనమలూరు, జూన్‌ 24: దుల్హన్‌ పథకం ఎత్తివేయడం అన్యాయమని టీడీపీ మచిలీపట్నం పార్లమెంట్‌ మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి షేక్‌ బుజ్జి అన్నారు. శుక్రవారం అశోక్‌ నగర్‌లోని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెలగపూడి శంకరబాబు నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భం గా షేక్‌ బుజ్జి, వెలగపూడి శంకరబాబు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత గతంలో ఉన్న పథకాలన్నిటినీ తొలగిస్తూ వస్తున్నారన్నారు. ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో గత ప్రభుత్వాలే పథకాలను ప్రవేశపెట్టాయన్నారు. దుల్హన్‌ పథకం ఎత్తివేతతో ముస్లింలకు అన్యాయం చేశారన్నారు. సమావేశంలో నాయకు లు షేక్‌ షకీల, అంగిరేకుల మురళి, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-25T06:09:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising