ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు జగన్‌రెడ్డి, కొడాలి నాని సమాధానం చెప్పాలి: దేవినేని ఉమ

ABN, First Publish Date - 2022-01-30T20:27:21+05:30

గుడివాడ కేసినోపై మాటలతో బూతుల మంత్రి కొడాలి నాని దొరికిపోయారని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గుడివాడ కేసినోపై మాటలతో బూతుల మంత్రి కొడాలి నాని దొరికిపోయారని, మంత్రి పదవికి రాజీనామా చేస్తారా? లేక పెట్రోల్ పోసుకుంటారో ఆయన కర్మ అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేసినో వ్యవహారంలో అడ్డంగా దొరికారు కాబట్టి.. సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి కొడాలి నాని ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసినో పెట్టానని మంత్రే స్వయంగా ఒప్పుకున్నారన్నారు. కేసినో పెట్టినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని,.. పెట్రోల్ పోసుకుంటానని సవాల్ విసిరారు.. ఇప్పుడేం చేస్తారని దేవినేని ఉమ ప్రశ్నించారు.

Updated Date - 2022-01-30T20:27:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising