ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: కృష్ణా జిల్లాలో అక్రమ సచివాలయ నిర్మాణం.. దళిత వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

ABN, First Publish Date - 2022-08-19T16:07:03+05:30

కృష్ణా జిల్లా, కీసరలో ఓ దళిత వ్యక్తి ఆత్మహత్యాయత్నం (Suicide Attempt) చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా జిల్లా (Krishna Dist.): కీసరలో ఓ దళిత వ్యక్తి ఆత్మహత్యాయత్నం (Suicide Attempt) చేశాడు. తన భూమిలో సచివాలయం (Secretariat) కడుతున్నారని ఆవేదన చెందాడు. నిర్మాణం చేపట్టవద్దని అధికారులను వేడుకున్నాడు. తన భూమికి సంబంధించిన పత్రాలను చూపించాడు. అయినా అధికారులు వెనక్కి తగ్గలేదు. నిర్మాణ పనులు కొనసాగించారు. దీంతో ఆ భూమి వద్ద దళితుడి కుటుంబం నిరసన తెలిపింది. అయినా అధికారులు స్పందించకపోవడంతో మనస్తాపం చెందిన దళితుడు చివరికి ఆత్మహత్యాయత్నం చేశాడు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-08-19T16:07:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising