ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీపీఎస్‌ రద్దు చేయాలి

ABN, First Publish Date - 2022-12-18T00:22:04+05:30

ఉపాధ్యాయ, ఉద్యో గుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జనసేన పార్టీ ఆధ్వ ర్యంలో శనివారం ఎంఈవో కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అం దించారు.

ఎంఈవో కార్యాలయంలో వినతిపత్రం అందజేస్తున్న జనసేన నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విస్సన్నపేట : ఉపాధ్యాయ, ఉద్యో గుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జనసేన పార్టీ ఆధ్వ ర్యంలో శనివారం ఎంఈవో కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అం దించారు. సకాలంలో వేతనాలు ఇవ్వాలని, సీపీఎస్‌ రద్దు చేయాలని, 12 సంవత్సరాలు సర్వీసు దాటిన ఎస్‌జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పరిగణించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో షేక్‌ యాసీన్‌, నందమూరి వెంకటేశ్వరరావు, తోట కిషోర్‌ కస్తూరి సీతారామయ్య, గోర్రెశివ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-18T00:22:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising