ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకరు మృతి.. 102 కొత్త కేసులు

ABN, First Publish Date - 2022-02-16T06:43:38+05:30

జిల్లాలో కొత్తగా 102 మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కొత్తగా 102 మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. వీటితో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,36,312కు పెరిగింది. మరణాలు 1,487కు చేరుకున్నాయి. ఇంకా 2,559 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 1,32,266 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

Updated Date - 2022-02-16T06:43:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising