ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

338 మందికి కరోనా

ABN, First Publish Date - 2022-01-22T06:25:09+05:30

జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, జనవరి 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. మూడు రోజులుగా నిత్యం 300కు పైగా కేసులు అధికారికంగా నమోదవుతుండగా, లక్షణాలతో బాధపడుతూ సొంత వైద్యం చేసుకుంటున్నవారు లెక్కకు మించి ఉన్నట్టు తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా 338 మందికి కొత్తగా వైరస్‌ సోకింది. వీటితో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,24,126కు చేరింది. మరణాల సంఖ్య అధికారికంగా 1,482 వద్ద నిలకడగానే ఉంది. జిల్లాలో వైరస్‌ బారిన పడినవారిలో ఇప్పటి వరకు 1,19,451 మంది కోలుకున్నారు. ఇంకా 3,193 మంది పాజిటివ్‌ బాధితులు కొవిడ్‌ ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2022-01-22T06:25:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising