విద్యుత్ షాక్తో దంపతులు మృతి
ABN, First Publish Date - 2022-07-13T02:13:28+05:30
విజయవాడ: విజయవాడ సత్యనారాయణపురం భానునగర్లో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ గురై దంపతులు మృతిచెందారు. మోటార్ స్విచ్ వేస్తుండగా భర్త విద్యుత్ షాక్కు గురయ్యాడు. భర్తను
విజయవాడ: విజయవాడ సత్యనారాయణపురం భానునగర్లో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ గురై దంపతులు మృతిచెందారు. మోటార్ స్విచ్ వేస్తుండగా భర్త విద్యుత్ షాక్కు గురయ్యాడు. భర్తను రక్షించబోయి భార్య కూడా షాక్ గురై ఇద్దరు మోటార్ మీద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దంపతుల మృతితో భానునగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Updated Date - 2022-07-13T02:13:28+05:30 IST