ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన టెన్త్‌ వాల్యుయేషన్‌

ABN, First Publish Date - 2022-05-23T05:36:28+05:30

ముగిసిన టెన్త్‌ వాల్యుయేషన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌, మే 22 : మచిలీపట్నం సెయింట్‌ ఫ్రాన్సిస్‌ హైస్కూల్లో ఈనెల 13 నుంచి జరుగుతున్న పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఆదివారం ముగిసింది. 1,194 మంది ఉపాధ్యాయులు 3 లక్షల 25 వేల 870 జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. డీఈవో తాహెరా సుల్తానా, పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ గూడూరు శ్రీనివాస్‌, లలితామోహన్‌, డీవైఈవో యూవీ సుబ్బారావు, సూపరింటెండెంట్‌ పి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మూల్యాంకనం సకాలంలో పూర్తి చేసినందుకు ఉపాధ్యాయులను డీఈవో అభినందించారు.

Updated Date - 2022-05-23T05:36:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising