ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఇంద్రకీలాద్రిపై నేరుగా రంగంలోకి దిగిన కలెక్టర్

ABN, First Publish Date - 2022-10-01T23:26:59+05:30

Vijayawada: దసరా శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇదే సమయంలో కొందరు భక్తులు వీఐపీల రెఫరెన్స్‌తో వస్తున్నారు. కాదనలేక దేవస్థానం సిబ్బంది వారికి దర్శన ఏర్పాట్లు దగ్గరుంచి చూస్తున్నారు. దీంతో సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం ఆలస్యమవుతోంది. ఇదే విషయాన్ని కొందరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Vijayawada: దసరా శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇదే సమయంలో కొందరు భక్తులు వీఐపీల రెఫరెన్స్‌తో వస్తున్నారు. కాదనలేక దేవస్థానం సిబ్బంది వారికి దర్శన ఏర్పాట్లు దగ్గరుంచి చూస్తున్నారు. దీంతో సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం ఆలస్యమవుతోంది. ఇదే విషయాన్ని కొందరు భక్తులు కలెక్టర్ దిల్లీరావుకు ఫిర్యాదు చేశారు. దీంతో నేరుగా ఆయనే రంగంలోకి దిగారు. అధికారులనుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిఫరెన్సుల పేరుతో వచ్చే వాళ్ల వల్లే దర్శనం ఆలస్యమవుతుందని గుర్తించారు. దీంతో ఓం టర్నింగ్, చిన రాజగోపురం వద్ద అధికారులకు గైడ్ లైన్స్ జారీ చేశారు. వీఐపీ రిఫరెన్స్ పేరుతో వచ్చే వారిని నేరుగా వెనక్కు పంపించేయాలని సిబ్బందికి సూచించారు. 

Updated Date - 2022-10-01T23:26:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising