ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముస్లింలకు సీఎం తీరని అన్యాయం

ABN, First Publish Date - 2022-06-30T06:28:52+05:30

దుల్హన్‌ పథకాన్ని రద్దు చేసి సీఎం జగన్‌ ముస్లింలకు తీవ్ర అన్యాయం చేశారని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విమర్శించారు.

ఆర్డీవోకు వినతిపత్రం అందజేస్తున్న సౌమ్య, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ, జూన్‌ 29: దుల్హన్‌ పథకాన్ని రద్దు చేసి సీఎం జగన్‌ ముస్లింలకు తీవ్ర అన్యాయం చేశారని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విమర్శించారు.  బుధవారం టీడీపీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఈసందర్భంగా సౌమ్య మాట్లాడుతూ, ముస్లిం మైనార్టీకు ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి, అధికారుంలోకి వచ్చిన తరువాత ఒక్క హామీ అమలు చేయకుండా అన్యాయం చేశారన్నారు. విదేశీ విద్యతో పాటు మక్కా యాత్రలు కూడా నిలిపివేశారని ఆరోపించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆర్డీవో రవీంద్రరావుకు వినతి పత్రం అందజేశారు. 


Updated Date - 2022-06-30T06:28:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising