ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మచిలీపట్నం - కర్నూలు రైలు వేళల్లో మార్పు

ABN, First Publish Date - 2022-08-25T06:19:59+05:30

మచిలీపట్నం - కర్నూలు రైలు వేళల్లో మార్పు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌, ఆగస్టు 24: మచిలీపట్నం నుంచి కర్నూలు కు వెళ్లే రైలు వేళల్లో మార్పులు చేశారని, ప్రయాణికులు గమనించాలని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంఽధాల అధికారి సీహెచ్‌ రాజేష్‌ తెలిపారు. మచిలీపట్నం- కర్నూలు ప్రత్యేక రైలు 07067 మచిలీపట్నం నుంచి ప్రతి మంగళ, గురు, శనివారాల్లో సాయంత్రం 5 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి గుడివాడ, విజయవాడ, గుంటూరు, నరస రావుపేట, మర్కాపురం, డోన్‌ల మీదుగా కర్నూలు సిటీకి మరునాడు ఉదయం 6.30 గంటలకు చేరుతుందన్నారు. ఏసీ టూటైర్‌ కోచ్‌, స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌, సెకండ్‌ క్లాస్‌ జనరల్‌ కోచ్‌లు ఉన్నాయన్నారు. కర్నూలులో రాత్రి 8 గంటలకు బయలుదేరి మచిలీపట్నం ఉదయం 7.05 గంటలకు చేరుతుందన్నారు. 

Updated Date - 2022-08-25T06:19:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising