ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొబ్బరి చిప్పల దొంగకు దేవాదాయశాఖ ఇస్తే...: బుద్దా వెంకన్న

ABN, First Publish Date - 2022-04-06T20:40:21+05:30

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కొబ్బరి చిప్పల దొంగకు దేవాదాయ శాఖ ఇస్తే.. కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపించారు. వెల్లంపల్లిని మంత్రి పదవి నుంచి తొలగించే ముందు ఆయన దోచుకున్న రూ. 1525 కోట్లను సీఎం జగన్ రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. కొబ్బరి చిప్పలు దొంగిలించే వ్యక్తికి దేవాదాయశాఖ మంత్రి పదవి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని, దొంగలకు మంత్రి పదవులు ఇచ్చారని బుద్దా వెంకన్న ఆరోపించారు.

Updated Date - 2022-04-06T20:40:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising