ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూర్ణాహుతితో ముగిసిన బ్రహ్మోత్సవాలు

ABN, First Publish Date - 2022-11-12T00:36:24+05:30

చిట్టినగర్‌లో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం పూర్ణాహుతితో ముగిశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూర్ణాహుతితో ముగిసిన బ్రహ్మోత్సవాలు

లక్ష పసుపు కొమ్ములతో

మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక అలంకారం

చిట్టినగర్‌, నవంబరు 11: చిట్టినగర్‌లో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం పూర్ణాహుతితో ముగిశాయి. ఉదయం అమ్మవారిని లక్ష పసుపు కొమ్ములతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అనంతరం కల్యాణ మండపంలో లక్ష కుంకుమార్చనలు చేశారు. అమ్మవారికి పలువురు భక్తులు సారెను సమర్పించారు. ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు లింగిపిల్లి అప్పారావు, మరుపిళ్ల హనుమంతరావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు పలువురు సభ్యులు పర్యవేక్షించారు.

Updated Date - 2022-11-12T00:36:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising