ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామాజిక స్పృహ రచనలకు ఆదరణ

ABN, First Publish Date - 2022-06-27T06:46:51+05:30

సామాజిక స్పృహ ఉండే రచనలకు ఆదరణ ఉం టుందని సుప్రసిద్ధ సాహితీవేత్త విహా రి అన్నారు.

పూర్ణచంద్రోదయం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న విహారీ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌   : సామాజిక స్పృహ ఉండే రచనలకు ఆదరణ ఉం టుందని సుప్రసిద్ధ సాహితీవేత్త విహా రి అన్నారు. చిలకలపూ డి అన్నపూర్ణ వృద్ధాశ్రమంలో జి.వి.పూర్ణచంద్‌ రచించిన పూర్ణచంద్రోదయం పుస్తకాన్ని విహారీరి ఆవిష్కరించి ప్రసంగించారు. జి.వి. పూర్ణచంద్‌ రచనలో వైవిధ్యం ఉంటుందన్నారు. జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు మాట్లాడుతూ, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు జి.వి.పూర్ణచంద్‌ చేసిన కృషి మరువలేమన్నారు. మద్రాసు విశ్వవిద్యాలయం విశ్రాంత సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్‌ అధ్యక్షత వహించిన ఈ గ్రంథావిష్కరణ సభలో సాహితీవేత్త డాక్టర్‌ గుమ్మా సుబ్బారావు గ్రంథాన్ని విశ్లేషించారు. ఆచార్య వి.నిత్యానందరావు, అన్నపూర్ణ వృద్ధా శ్రమ నిర్వాహకురాలు కరెడ్ల సుశీల, రచయిత భవిష్య తదితరులు మాట్లాడారు. పూర్ణచంద్‌ను ఘనంగా సత్కరించారు. 

Updated Date - 2022-06-27T06:46:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising