ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాత్రి తాగడం, పగలు వాగడమే జోగి రమేష్‌కు తెలుసు: బోండా ఉమ

ABN, First Publish Date - 2022-04-23T17:16:36+05:30

మంత్రి జోగి రమేష్‌పై టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: మంత్రి జోగి రమేష్‌పై టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాత్రి తాగడం, పగలు వాగడమే జోగి రమేష్‌కు తెలుసన్నారు. ఫుల్ బాటిల్ తాగి ఊగేవాడు కూడా తమ గురించి మాట్లాడేవాడా? అని మండిపడ్డారు. ముందు బాధిత కుటుంబాలకు న్యాయం చేయడం మంత్రి తెలుసుకోవాలన్నారు. మంత్రి పదవి అంటే నోరేసుకుని వాగడం కాదన్నారు. గుడివాడ గూట్లే కూడా ఇలాగే వాగి అడ్రస్ లేకుండా పోయారన్నారు. ఇప్పుడు జోగి రమేష్ నోరు పారేసుకోవడం ప్రారంభించారన్నారు. ఎగిరెగిరి పడే వాళ్లు ఎంతో కాలం నిలవరని బోండా ఉమ అన్నారు.

Updated Date - 2022-04-23T17:16:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising