ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసెంబ్లీలో అబద్ధాలు చెబుతున్న జగన్‌..క్షమాపణ చెప్పాలి: బొండా ఉమ

ABN, First Publish Date - 2022-03-23T18:14:50+05:30

కల్తీ మద్యంతో వైసీపీ నేతలు కోట్లు సంపాదిస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఏపీలో కల్తీ మద్యం ఏరులై పారుతోందని, కల్తీ మద్యంతో వైసీపీ నేతలు కోట్లు సంపాదిస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమ తీవ్ర స్థాయిలో విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం సారా మరణాలను సహజ మరణాలనడం సిగ్గుచేటని, అసెంబ్లీ విలువలు మంటగలిపేలా ముఖ్యమంత్రి ప్రకటన ఇచ్చారని, సభలో అబద్ధాలు చెబుతున్న సీఎం జగన్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కల్తీ మద్యాన్ని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షించాలని బోండా ఉమ కోరారు.

Updated Date - 2022-03-23T18:14:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising