ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ సర్కార్‌ను ఎప్పుడు వదిలించుకుందామా అని...: బోండా ఉమ

ABN, First Publish Date - 2022-03-13T19:02:09+05:30

ఏపీలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ నేత బోండా ఉమ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ నేత బోండా ఉమమహేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సర్కార్‌ను ఎప్పుడు వదిలించుకుందామా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. వైసీపీకి ఒక్క చాన్సే ఆఖరి చాన్స్‌ అవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 160 సీట్లు ఖాయమని బోండా ఉమ ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-03-13T19:02:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising