ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధరల పెంపుతో ప్రజలపై పెనుభారం

ABN, First Publish Date - 2022-05-27T06:18:04+05:30

వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో ధరల పెంపుతో ప్రజలపై పెనుభారం మో పడం తప్ప అభివృద్ధి శూన్యమని 58వ డివిజన్‌ అధ్యక్షుడు అలా తారక రామారావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధరల పెంపుతో ప్రజలపై పెనుభారం

పాయకాపురం, మే 26 : వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో ధరల పెంపుతో ప్రజలపై పెనుభారం మో పడం తప్ప అభివృద్ధి శూన్యమని 58వ డివిజన్‌ అధ్యక్షుడు అలా తారక రామారావు  అన్నారు. 58వ డివిజన్‌లో గురువారం బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ  సందర్భంగా ఇంటింటికీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిన ధరలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. గుంజ గురుమూర్తి, కంచర్ల రంగనాఽథ్‌, మునగాల చిన రంగా, వీరయ్య చౌదరి, కర్రి వెంకటేశ్వరరావు, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-27T06:18:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising