ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత్తు పదార్థాలను అరికట్టండి

ABN, First Publish Date - 2022-12-13T00:58:49+05:30

రాష్ట్రంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న గంజాయి, డ్రగ్స్‌, మత్తు పదార్థాలను తక్షణమే అరికట్టాలని నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు లంక లితీష్‌ ఆధ్వర్యంలో సోమవారం పట్టణ పోలీస్‌ స్టేషన్లో ఏఎస్సై ప్రేమ్‌ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.

ఏఎస్సై ప్రేమ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేస్తున్న తెలుగు యువత నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మత్తు పదార్థాలను అరికట్టండి

మైలవరం, డిసెంబరు 12: రాష్ట్రంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న గంజాయి, డ్రగ్స్‌, మత్తు పదార్థాలను తక్షణమే అరికట్టాలని నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు లంక లితీష్‌ ఆధ్వర్యంలో సోమవారం పట్టణ పోలీస్‌ స్టేషన్లో ఏఎస్సై ప్రేమ్‌ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. తెలుగు యువత ప్రేమ్‌సాగర్‌, నందేటి భార్గవ్‌, కోట బెనర్జీ, బూడిపూడి వెంకట్రావు, రాజులపాటి రమేష్‌, సుదీప్‌, నాని పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:58:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising