ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు చేపట్టిన అమరావతి యాగానికి న్యాయదేవత ఊపిరిపోసింది: అనురాధ

ABN, First Publish Date - 2022-03-04T17:02:38+05:30

చంద్రబాబు చేపట్టిన అమరావతి యాగానికి.. న్యాయదేవత ఊపిరిపోసిందని అనురాధ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు చేపట్టిన అమరావతి యాగానికి.. న్యాయదేవత ఊపిరిపోసిందని  టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ అన్నారు. శుక్రవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అమరావతికి మరణం లేదని హైకోర్టు తీర్పుతో స్పష్టమైందన్నారు. వైసీపీ ప్రభుత్వం 189 మంది రైతులను పొట్టనబెట్టుకుందని విమర్శించారు. జగన్‌ను నమ్మి ఒక్కరైనా సెంటు భూమి లేదా రూపాయి ఇస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అనురాధ అన్నారు.

Updated Date - 2022-03-04T17:02:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising