ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NTR Dist.: మైలవరంలోని అన్నా క్యాంటీన్‌కు వరి పంట విరాళం

ABN, First Publish Date - 2022-10-06T17:30:19+05:30

మైలవరంలోని అన్నా క్యాంటిన్‌ (Anna Canteen)కు విరాళాలు వెళ్లువెత్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్ జిల్లా (NTR Dist.): మైలవరంలోని అన్నా క్యాంటిన్‌ (Anna Canteen)కు విరాళాలు వెళ్లువెత్తున్నాయి. చేబ్రోలు నాగేశ్వరరావు సోదరులు (Nageswararao Brothers) ఐదు ఎకరాల పంట దిగుబడిని అన్న క్యాంటిన్‌కు అందజేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమ (Deveneni Uma)కు వరి పంటను అప్పగించారు. దీంతో ఆ పంట పొలంలో నేతలు ఎరువును చల్లారు. ఈ సందర్భంగా  దేవినేని ఉమ మాట్లాడుతూ తెలుగు దేశం నాయకులు ప్రతి పేదవాడికి భోజనం పెట్టేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. కార్యకర్తలే స్వయంగా వెయ్యి రూపాలయ నుంచి లక్ష వరకు విరాళాలు అందించడం సంతోషంగా ఉందన్నారు. ధాన్యం ఇచ్చిన దాతలను ఆయన అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ నాగేశ్వరరావు సోదరులను ఆదర్శంగా తీసుకోవాలని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-10-06T17:30:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising