ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: పెడన మండలంలో కరోనా కలకలం

ABN, First Publish Date - 2022-01-05T18:05:19+05:30

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి క్రమక్రమంగా విస్తరిస్తోంది. తాజాగా కృష్ణా జిల్లా పెడన మండలంలో కరోనా కలకలం రేగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి క్రమక్రమంగా విస్తరిస్తోంది. తాజాగా కృష్ణా జిల్లా  పెడన మండలంలో కరోనా కలకలం రేగింది. పెడన మండలం నందమూరులో ఎలిమెంటరీ పాఠశాలలో ఉపాధ్యాయురాలికి కరొన పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. విషయం తెలిసిన వెంటనే పాఠశాలను మూసి వేయాలంటూ  మండల  విద్యాశాఖ అధికారి ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయురాలికి కరోనా అని తేలడంతో తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-01-05T18:05:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising