జాతీయ నేతకు జెండా వందనం!
ABN, First Publish Date - 2022-07-01T05:48:59+05:30
మచిలీపట్నం కోనేరు సెంటర్లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి.
మచిలీపట్నం కోనేరు సెంటర్లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. 100 అడుగుల జాతీయ పతాక ప్రదర్శనను కలెక్టర్ రంజిత్ బాషా ప్రారంభించారు. ఆర్డీవో ఐ.కిషోర్, డీఈవో తాహెరా సుల్తానా, జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి ముదిగొండ ఫణిధూర్జటి, యువజన సంక్షేమ శాఖ సీఈవో శ్రీనివాస్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి ఝాన్సీలక్ష్మి పాల్గొన్నారు.
- మచిలీపట్నం టౌన్
Updated Date - 2022-07-01T05:48:59+05:30 IST