ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొమ్మిదిమంది దుర్గగుడి సిబ్బందిపై చర్యలు

ABN, First Publish Date - 2022-11-30T00:55:21+05:30

గత ఏడాది దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో జరిగిన ఏసీబీ దాడుల్లో పట్టుబడిన ఉద్యోగుల్లో తొమ్మిది మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వన్‌టౌన్‌, నవంబరు 29 : గత ఏడాది దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో జరిగిన ఏసీబీ దాడుల్లో పట్టుబడిన ఉద్యోగుల్లో తొమ్మిది మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. మరో ఆరుగురు ఉద్యోగులకు క్లీన్‌చిట్‌ ఇచ్చారు. దేవదాయ శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఈవో భ్రమరాంబ ఆయా ఉద్యోగులపై చర్యలు తీసుకుంటూ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటివరకు తమకేమీ కాదంటూ ధీమాతో ఉన్న ఉద్యోగులకు షాక్‌ తగలడం చర్చనీయాంశమైంది. మొత్తం 15 మంది ఉద్యోగులపై ఏసీబీ నివేదిక ఇచ్చింది. వీరిలో అమృతరావు, భాగ్యజ్యోతి, రవి ప్రసాద్‌, కె.రమేష్‌, ప్రకాష్‌, ఏడుకొండలు ఆ సమయంలో విధుల్లో లేకపోవడంతో క్లీన్‌చిట్‌ ఇచ్చారు. మిగతా 9 మందిలో మధును రివర్స్‌ చేసి జూనియర్‌ అసిస్టెంటుగా పంపారు. మరో ఇద్దరికి రూ.10వేల జరిమానా, మిగతా వారికి ఒక ఇంక్రిమెంట్‌ కోత పెడుతూ ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - 2022-11-30T00:55:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising