ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం

ABN, First Publish Date - 2022-07-18T06:05:43+05:30

పొట్టకూటి కోసం చేపల వేట చేస్తూ జీవిస్తున్న భార్యాభర్తలిరువురూ ఆదివారం గూడూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌, జూలై 17 : పొట్టకూటి కోసం చేపల వేట చేస్తూ జీవిస్తున్న భార్యాభర్తలిరువురూ ఆదివారం గూడూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మచిలీపట్నం దేవుడితోటకు చెందిన వీరిరువురు గూడూరులో చేపల వేట చేసుకుంటున్న వీరిద్దరిని కారు ఢీకొనడంతో వీరు మృతిచెందారు. ఈ ఘటన మచిలీపట్నం, గూడూరు ప్రాంతాల్లో సంచలనం రేకెత్తించింది. సంచార జాతులకు చెందిన పేదవారైన పొన్నూరు ముసలయ్య (57), చెంచమ్మ (55) గూడూరు బోదెల్లో చేపలు పట్టుకుంటుండగా ఈ ప్రమాదం సంభవించింది. మచిలీపట్నం నుంచి పోలీసు అధికారులు హుటాహుటి గూడూరు వెళ్ళారు. డీఎస్పీ మాసూంబాషా, సీఐ వీరయ్య గౌడ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2022-07-18T06:05:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising