ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

20 టన్నుల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

ABN, First Publish Date - 2022-09-30T06:15:11+05:30

అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్‌ బియ్యం లారీని రింగ్‌ సెంటర్‌లో బుధవారం అర్ధరాత్రి స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న లారీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 లారీ సీజ్‌  

 ఇద్దరిపై కేసు

ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 29: అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్‌ బియ్యం లారీని రింగ్‌ సెంటర్‌లో బుధవారం అర్ధరాత్రి స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. రింగ్‌ సెంటర్‌లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా వీరులపాడు మండలం జయంతి గ్రామం నుంచి కాకినాడ పోర్టు వెళుతున్న ఏపీ 05టీవీ 4489 నెంబరు లారీలో బియ్యం ఉన్నట్లు గుర్తించారు. కాకినాడకు చెందిన లారీ యజమాని వై.కృష్ణ, బియ్యం తరలింపునకు కారణమైన శివదీప్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీను తెలిపారు.

Updated Date - 2022-09-30T06:15:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising