ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా: అధికారులకు రైతుల నిరసన సెగ

ABN, First Publish Date - 2022-03-03T22:02:57+05:30

జిల్లాలో అధికారులకు రైతుల నిరసన సెగ తగిలింది. ఖమ్మం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: జిల్లాలో అధికారులకు రైతుల నిరసన సెగ తగిలింది. ఖమ్మం- విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో ఉద్రిక్తత ఏర్పడింది. అధికారుల తీర్పుకు నిరసనగా సమావేశాన్ని రైతులు బాయ్‌కట్ చేశారు. ఎన్విరాన్మెంట్ అధికారి కె.విజయమోహన్ తీరుపై కవులూరు రైతులు, ప్రజాప్రతినిధులు తీవ్ర నిరసన తెలిపారు. కొండపల్లి పారిశ్రామికవాడ పొల్యూషన్ పరిశీలనకు రావాలని పొల్యూషన్ అధికారిని పీఏసీఎస్ చైర్మన్ గొట్టిముక్కల ఓంకారబాబు అడిగారు. అయితే అధికారి దురుసుగా సమాధానం చెప్పి అవమానించేలా మాట్లాడారు. దీంతో జడ్పీ పాఠశాల గేటును మాజీ జడ్పీటీసీ కాజా బ్రహయ్య మూసివేసి అధికారులను ఘెరావ్ చేశారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య అధికారిని బయటకు తెచ్చి పోలీసులు స్టేషన్‌కు పోలీసులు తరలించారు. 

Updated Date - 2022-03-03T22:02:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising