ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడ కోర్టుకు కృష్ణా జిల్లా TDP నేతలు

ABN, First Publish Date - 2022-07-06T20:22:28+05:30

ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు బుధవారం విజయవాడ కోర్టుకు హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు(TDP leaders) బుధవారం విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఉంచాలని కోరుతూ గత సంవత్సరం తెలుగదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వర రావు (devineni umamaheshwar rao) , టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై వి బి రాజేంద్ర ప్రసాద్(YVB rajendraprasad), మాజీ జడ్ పి చైర్ పర్సన్ గద్దె అనురాధ (Gadde anuradha),  బచ్చుల అర్జునుడు (Bachuala arjunudu), మాజీ శాసన సభ్యులు బోడే ప్రసాద్ (Bode prasad), మాజీ మేయర్ పంచుమర్తి అనురాధా (Panchumarhi anuradha) కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 15కు వాయిదా వేసింది. 

Updated Date - 2022-07-06T20:22:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising