ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ రైల్వే కోర్టుకు మాజీమంత్రి కొణతాల

ABN, First Publish Date - 2022-04-18T21:18:04+05:30

విభజన హామీలు, రైల్వే జోన్, ఉత్తరాంధ్ర ప్రత్యేక నిధులు అమలు కోసం 2018-19లో ఛలో ఢిల్లీ రైలుయాత్ర చేసిన సందర్భంగా మాజీమంత్రి కొణతాల రామకృష్ణ పై ఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: విభజన హామీలు, రైల్వేజోన్, ఉత్తరాంధ్ర ప్రత్యేక నిధుల అమలు కోసం 2018-19లో ఛలో ఢిల్లీ  రైలుయాత్ర చేసిన సందర్భంగా మాజీమంత్రి కొణతాల రామకృష్ణ పై ఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు విచారణలో భాగంగా విశాఖ రైల్వే కోర్టుకు హాజరయ్యారు.  ఈ కేసును వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖకు రైల్వే జోన్ వచ్చింది.. కానీ డివిజన్‌ను విడదీసే ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని ఇది చాలా అన్యాయమని కొణతాల రామకృష్ణ చెప్పారు.

Updated Date - 2022-04-18T21:18:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising