ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతిలో విచ్చలవిడిగా వైసీపీ భూకబ్జాలు: కిరణ్‌రాయల్

ABN, First Publish Date - 2022-03-16T18:02:07+05:30

తిరుపతిలో విచ్చలవిడిగా వైసీపీ భూకబ్జాలకు పాల్పడుతోందని జనసేన నేత కిరణ్‌రాయల్ పేర్కొన్నారు. భూమి కనిపిస్తే ఏదో రకంగా కబ్జా చేస్తున్నారన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి : తిరుపతిలో విచ్చలవిడిగా వైసీపీ భూకబ్జాలకు పాల్పడుతోందని జనసేన నేత కిరణ్‌రాయల్ పేర్కొన్నారు. భూమి కనిపిస్తే ఏదో రకంగా కబ్జా చేస్తున్నారన్నారు. అధికార అండతో కార్పొరేటర్లు అవినీతికి పాల్పడుతున్నారన్నారు. వైసీపీ కార్పొరేటర్లు ఇకనైనా కబ్జాలు మానుకోవాలని కిరణ్‌రాయల్ హితవు పలికారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను సీఎంగా చూడాలని ప్రజల కోరిక అని పేర్కొన్నారు. పవన్ సభకు వెళ్తున్న జనసైనికులపై అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. రానున్న రోజుల్లో జగన్‌రెడ్డిని రోడ్డుపైకి తీసుకొస్తామని కిరణ్‌రాయల్ పేర్కొన్నారు.

Updated Date - 2022-03-16T18:02:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising