ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాధా ఆఫీసు దగ్గర ఎవరు రెక్కీ నిర్వహించారో తెలిపిన కేశినేని

ABN, First Publish Date - 2022-01-03T21:57:47+05:30

దేవినేని నెహ్రూ కుటుంబంపై ఎంపీ కేశినేని నాని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలు ఎన్టీఆర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: దేవినేని నెహ్రూ కుటుంబంపై ఎంపీ కేశినేని నాని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలు ఎన్టీఆర్, చంద్రబాబు ఎప్పుడూ హత్యారాజకీయాలు ప్రోత్సహించలేదని తెలిపారు. వంగవీటి రాధా, రంగా అనుచరులు స్వార్థ ప్రయోజనాల కోసం.. హత్యారాజకీయాలు చేయడంతో రంగా చనిపోయారని చెప్పారు. టీడీపీ ఆఫీస్‌పై, పట్టాభి ఇంటిపై ఎవరైతే దాడి చేశారో.. వారే రాధా ఆఫీసు దగ్గర రెక్కీ నిర్వహించారని కేశినేని నాని తెలిపారు.


రాధాను చంపడానికి రెక్కీ చేసింది దేవినేని అవినాష్ ప్రధాన అనుచరుడు వెంకట సత్యనారాయణ అలియాస్ అరవ సత్యమేనని జోరుగా ప్రచారం జరుగుతోంది. సత్యంను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో ఆయనకు బీపీ పెరిగి ఆస్పత్రిలో చేరారని చెబుతున్నారు. కానీ దీన్ని అరవ సత్యం కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు. సత్యంను పోలీసులు తీసుకువెళ్లలేదన్నారు. ఆయన అనారోగ్యకారణంగా ఆస్పత్రిలో చేరారని అతని కుమారుడు చరణ్ తెలిపాడు.

Updated Date - 2022-01-03T21:57:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising