ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళిత యువకుని ఆత్మహత్యకు కావలి ఎమ్మెల్యే కారణం: టీడీపీ

ABN, First Publish Date - 2022-12-31T05:34:24+05:30

నెల్లూరు జిల్లా కావలి వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప కుమార్‌ రెడ్డిపై డీజీపీకి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా కావలి వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప కుమార్‌ రెడ్డిపై డీజీపీకి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. దళిత యువకుడు పైడి హర్ష ఆత్మహత్య చేసుకోవడానికి ఎమ్మెల్యే వేధింపులే కారణమని, అతనిపై తక్షణం ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేసింది. టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథ రెడ్డికి శుక్రవారం ఒక లేఖ రాశారు.

Updated Date - 2022-12-31T05:34:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising