ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nellore: కావలిలో వైసీపీ నేతల దౌర్జన్యం

ABN, First Publish Date - 2022-08-15T04:06:55+05:30

కావలి (Kavali)లో వైసీపీ (Ycp) నేతల దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. కావలి హైస్కూల్ ఆవరణను ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: కావలి (Kavali)లో వైసీపీ (Ycp) నేతల దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. కావలి హైస్కూల్ ఆవరణను ఇసుక (Sand) డంపింగ్ యార్డుగా మార్చేశారు. రాత్రి వేళలో టిప్పర్లతో ఇసుక తరలిస్తున్నారు.  హైస్కూల్ (High School) ఆవరణలో పెద్ద ఎత్తున ఇసుకను డంపింగ్ చేస్తున్నారు. అడ్డుకునేందుకు స్థానికులు, విద్యార్థులు ప్రయత్నించారు. అయినా సరే ఆందోళనలను లెక్కచేయకుండా వైసీపీ నేతలు డంపింగ్ కొనసాగిస్తున్నారు. దీంతో వైసీపీ నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ప్రజలు అంటున్నారు. 


Updated Date - 2022-08-15T04:06:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising