ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ అప్పునే మా ప్రభుత్వం తీరుస్తోంది: మంత్రి కారుమూరి

ABN, First Publish Date - 2022-06-29T01:02:52+05:30

ఆ అప్పునే మా ప్రభుత్వం తీరుస్తోంది: మంత్రి కారుమూరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ ఎక్కువ అప్పులు చేస్తోందంటూ టీడీపీ అల్లరి చేస్తుందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ కంటే పక్క రాష్ట్రాలు ఎక్కువ అప్పులు తీసుకున్నాయన్నారు. కార్పొరేషన్‌ డబ్బును పసుపు-కుంకుమకి చంద్రబాబు ఖర్చుచేశారని ఆరోపించారు. ఆ అప్పును తమ ప్రభుత్వం తీరుస్తోందని మంత్రి పేర్కొన్నారు. రైతులకు రూ.2 వేల కోట్ల ధాన్యం డబ్బులు విడదల చేశామన్నారు. రేపటికల్లా రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందన్నారు. 


Updated Date - 2022-06-29T01:02:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising